కార్మికుల కడుపు నింపుతున్నాం: మంత్రి మల్లారెడ్డి
లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో వలస కార్మికుల కడుపు నింపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చెప్పారు. కార్మికుల వేతనాలు చెల్లించాలని ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీచేసిందన్నారు. కార్మిక సోదరులకు ‘మేడే’ శుభాకాంక్షలు తెలిపారు.
ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న‌ ఏపీ విద్యార్థులు స‌హ‌క‌రించాలి-ఏపీ మంత్రి బొత్స‌
ఇత‌ర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందుల్లేవ‌న్నారు ఆ రాష్ట్ర మంత్రి  బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. ఎక్క‌డివారు అక్క‌డే ఉండాల‌ని కోరారు. ఏపీ విద్యార్థుల‌కు ఎలాంటి  ఇబ్బందులు రాకుండా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో మాట్లాడ‌మ‌ని చెప్పారు. అటు కేంద్ర నిబంధ‌న‌లు, మార్గ‌ద‌ర్శ‌కాలు పాటిస్తామ‌ని చెప్ప…
తెలంగాణలో 10 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మంత్రి ఈటెల
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 65 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 10 మందికి నెగిటివ్‌ వచ్చిందని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. తెలంగాణలో  10 మంది కరోనా   నుంచి కోలుకున్నారని, రెండు రోజులు  పర్యవేక్షించి తర్వాత డిశ్చార్జ్‌ చేస్తామని చెప్పారు. నిన్న, ఇవాళ పాజిటివ్‌ కేసు…