ఆప్గాన్ లో మరోసారి ఆత్మాహుతిదాడి
కాబూల్: కరోనా కష్టకాలంలోనూ తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఆప్గనిస్తాన్లో వరుస బాంబు దాడులకు పాల్పడుతున్నారు. కాబూల్ శివార్లలో ఆర్మీ ప్రత్యేక బలగాల స్థావరంపై ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా..మరో 15 మంది గాయపడ్డట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ వారంలో కాబూల…